Ticker

6/recent/ticker-posts
Showing posts with the label : అమరావతి విజయ హాసం : ఎడిటర్ సత్యనారాయణShow all
సాయంత్రం 4.00 గంటలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (CEO) శ్రీమతి పి. జగదాంబ గారి సమక్షంలో జిల్లా పరిషత్ పరిధిలోని అన్ని విభాగాల పరిపాలన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఏలూరులో రూ. 2. 73 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన  మహిళా పోలీసుస్టేషన్ భవనంను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖా మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ...*
ఏలూరు జిల్లా పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితకు, పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్* ...
09/04/2026 ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు కలిదిండి మండలం పెదలంక గ్రామములో శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవములో మరియు పెదలంక PACS త్రి సభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవములో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం... శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి భీమవరం కి చెందిన రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు లక్ష నూటపదహారు 100116 రూపాయలు విరాళంగా అందచేసినారు ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసినారు ధర్మకర్తల మండలి సభ్యులు u మీనాక్షి పాల్గొన్నారు..
మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా దెందులూరు మండలం మేదినరావు పాలెం గ్రామంలో 680 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.**"ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా "మీ భూమి - మీ హక్కు కార్యక్రమం నిర్వహిస్తున్నాం - ఎలాంటి దెయ్యం బొమ్మలు లేకుండా ప్రభుత్వ రాజముద్రలతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను సగర్వంగా అందిస్తున్నాం": దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ వెల్లడి..**
2026-27 ఆర్ధిక సంవత్సరం జాతీయ ఉపాధి హామీ పథకం పని తొలిరోజు భూమి పూజ చేసి ప్రారంభిస్తున్న G కొత్తపల్లి PACS చైర్ పర్సన్ శ్రీ రేగంటి రాంబాబు గారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఘంటా చందు గారు క్లస్టర్ కో కన్వీనర్ యలమంచిలి బాబీ గారు ఫీల్డ్ అసిస్టెంట్ బోడ కృష్ణ ఉపాధి హామీ మెట్ లు కూలీలు పాల్గొన్నారు
గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఆదేశాల మేరకు ద్వారక తిరుమల మండలం రామన్నగూడెం పంచాయతీ లో  ఎస్సీ కాలనీలో  NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ పంపిణీ చేస్తున్న రామన్నగూడెం సొసైటీ చైర్మన్ బొబ్బా వెంకట రామారావు గారు
రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి అడ్డంగా దొరికిన సత్య సాయి జిల్లా గుడిబండ తహసీల్దార్ శ్రీధర్సస త్యసాయి జిల్లా :
కాకినాడ నగరపాలక సంస్థ 10వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి..
ఇంటి వద్దే పెన్షన్ పంపిణీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ*ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ ప్రక్రియను జిల్లాకలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని 14వ స్వర్ణ వార్డు, ప్రకాష్ నగర్-01 ప్రాంతంలో లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలుసుకుని, పెన్షన్ సొమ్ము సక్రమంగా ఇంటి వద్దనే అందుతున్నదా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తూగో : రాజమహేంద్రవరం :*పర్మిట్ రూ.10 లక్షలకు పైగా వసూళ్లు*ఆర్ సురేష్
జిల్లాలో 2,56,935 మందికి రూ.112.89 కోట్ల రూపాయల పంపిణీ*ఏలూరు 35వ డివిజన్ లో సామజిక పెన్షన్లు పంపిణీ చేసినజిల్లాకలెక్టర్ కె. వెట్రిసెల్వి*
ఇది ప్రజా ప్రభుత్వం* *సంక్షేమం- అభివృద్ధి రెండింటికి అధిక ప్రాధాన్యం*---ఎమ్మెల్యే రోషన్ కుమార్ *చింతలపూడి మండలం వెంకటాద్రి గూడెంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పంపిణీ చేశారు*.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పాలిట పెన్నిధి నారా చంద్రబాబు నాయుడు - బీమా చెక్కు అందజేతలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు.
Load More That is All