Ticker

6/recent/ticker-posts
Showing posts with the label :Show all
గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఆదేశాల మేరకు ద్వారక తిరుమల మండలం రామన్నగూడెం పంచాయతీ లో  ఎస్సీ కాలనీలో  NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ పంపిణీ చేస్తున్న రామన్నగూడెం సొసైటీ చైర్మన్ బొబ్బా వెంకట రామారావు గారు
ఏలూరు జిల్లాలో సామూహిక గృహప్రవేశాలలో భాగంగా 1160 మంది పిఎంఏవై, ఎన్టీఆర్ గృహ లబ్దిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.
ఏలూరు జిల్లా, అమరావతి విజయహాసం :లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో విజ్ఞాన భారతిఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 1st యానివర్స్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు*
జిల్లాలో 1160 మంది లబ్ధిదారుల సామూహిక గృహ ప్రవేశాలుఎన్టీఆర్ గృహ లబ్దిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.
ఈతకోటలో రూ.1.62కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..*
కే.ఆర్.పురం. ఐటీడీఏలో ఘనంగా పి4 మొదటి వార్షికోత్సవం – స్వర్ణాంధ్ర విజన్ 2047పై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు, మంత్రివర్యులు శ్రీ నారా లోకేశ్ గారు, గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమల మండలం అన్ని గ్రామాలలో, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఘనం.గా నిర్వహించారు
వాడపల్లి వేంకన్న రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు*తదుపరి స్వామివారి దివ్య రథోత్సవంలో పాలకమండలి ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, పాలకమండలి సభ్యులు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు తదితరులతో కల్సి రథోత్సవంలో పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ లింగపాలెంమండలంలింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావుఆధ్వర్యంలో టీడీపీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  లింగపాలెం మండలంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు పార్టీ జెండా ఎగరావేశారు.
ఏపీలో మొట్టమొదటి ISO (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) సర్టిఫైడ్ గ్రామపంచాయతీగా రావులపాలెం గ్రామపంచాయతీ గుర్తింపు.*
రేపు అనగా ది 29-03-2026* ఆదివారం *తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా,మండలం.లోని అన్ని.గ్రామాల్లోఉదయం  జెండా ఎగురవేసి, ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరపాలని,లంకా సత్యనారాయణ*   రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్
చింతలపూడి,  ప్రజలందరికీ శ్రీరామ_నవమి_శుభాకాంక్షలు తెలిపిన చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్*
కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కైకలూరు మండలం కాపాడు గ్రామం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల అభివృద్ధి కొరకు 1.97 కోట్ల రూపాయలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)గా కాకర ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
*చింతలపూడినియోజకవర్గఅభివృద్ధికిసహకచాలనిముఖ్యమంత్రిచంద్రబాబునాయుడుగారినికరిన చింతలపూడిశాసనసభ్యులు రోషన్ కుమార్*
ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా భీమా చెక్కు పంపిణీ*4.68 లక్షల రూపాయలు భీమచెక్కును పాలసీదారుని భార్య నందిపాము సీతమ్మకు శుక్రవారం అందజేశారు.
Load More That is All