Ticker

6/recent/ticker-posts
Showing posts with the label : అమరావతి విజయ హాసం :Show all
హనుమాన్ జంక్షన్‌లో వినాయక విగ్రహ ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు*
సాయంత్రం 4.00 గంటలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (CEO) శ్రీమతి పి. జగదాంబ గారి సమక్షంలో జిల్లా పరిషత్ పరిధిలోని అన్ని విభాగాల పరిపాలన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం... శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి భీమవరం కి చెందిన రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు లక్ష నూటపదహారు 100116 రూపాయలు విరాళంగా అందచేసినారు ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసినారు ధర్మకర్తల మండలి సభ్యులు u మీనాక్షి పాల్గొన్నారు..
రాష్ట్రమంతా వర్షపు నీటి సంరక్షణకు 100 రోజులు కార్యాచరణ ప్రణాళికలు అమలకు శ్రీకారం*.  *ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, భూగర్భ జలాలు స్థాయిని పెంచే బాధ్యత మనందరిపై ఉంది*.  *"నీటి భద్రత – సాగునీటి సంఘాలు బాధ్యత"  కార్యక్రమానికి శ్రీకారం*.  *రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి* ...
ఎస్పీ(నాన్ క్యాడర్ ) గా ఉద్యోగఉన్నతి పొందిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా. సూర్యచంద్రరావు గారికి అభినందనలు తెలిపిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు
గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామం లో.ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిశీలించినాయకులు
ఏలూరు జిల్లా, అమరావతి విజయహాసం :లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో విజ్ఞాన భారతిఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 1st యానివర్స్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు*
ఈతకోటలో రూ.1.62కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..*
జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు, మంత్రివర్యులు శ్రీ నారా లోకేశ్ గారు, గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమల మండలం అన్ని గ్రామాలలో, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఘనం.గా నిర్వహించారు
సామాజిక బాధ్యత" మర్చిపోని ఎంపీ.. మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు.
వాడపల్లి వేంకన్న రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు*తదుపరి స్వామివారి దివ్య రథోత్సవంలో పాలకమండలి ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, పాలకమండలి సభ్యులు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు తదితరులతో కల్సి రథోత్సవంలో పాల్గొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు  నేడు  శ్రీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసినారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ లింగపాలెంమండలంలింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావుఆధ్వర్యంలో టీడీపీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  లింగపాలెం మండలంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు పార్టీ జెండా ఎగరావేశారు.
ఏపీలో మొట్టమొదటి ISO (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) సర్టిఫైడ్ గ్రామపంచాయతీగా రావులపాలెం గ్రామపంచాయతీ గుర్తింపు.*
రేపు అనగా ది 29-03-2026* ఆదివారం *తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా,మండలం.లోని అన్ని.గ్రామాల్లోఉదయం  జెండా ఎగురవేసి, ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరపాలని,లంకా సత్యనారాయణ*   రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్
చింతలపూడి,  ప్రజలందరికీ శ్రీరామ_నవమి_శుభాకాంక్షలు తెలిపిన చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్*
కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కైకలూరు మండలం కాపాడు గ్రామం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల అభివృద్ధి కొరకు 1.97 కోట్ల రూపాయలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)గా కాకర ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
*చింతలపూడినియోజకవర్గఅభివృద్ధికిసహకచాలనిముఖ్యమంత్రిచంద్రబాబునాయుడుగారినికరిన చింతలపూడిశాసనసభ్యులు రోషన్ కుమార్*
Load More That is All