Ticker

6/recent/ticker-posts
Showing posts with the label ఏలూరుShow all
సాయంత్రం 4.00 గంటలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (CEO) శ్రీమతి పి. జగదాంబ గారి సమక్షంలో జిల్లా పరిషత్ పరిధిలోని అన్ని విభాగాల పరిపాలన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఏలూరులో రూ. 2. 73 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన  మహిళా పోలీసుస్టేషన్ భవనంను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖా మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ...*
ఏలూరు జిల్లా పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితకు, పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్* ...
ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకుని  తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి*.  *జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్.కె.హబీబ్ భాషా* ...
నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టవలసిన  మరమ్మత్తులు, పూడికతీత, తదితర పనులు కాల్వలు, చెరువుల వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు
ఏలూరులో అత్యా ధునిక హంగులతో నిర్మించిన  మహిళా పోలీస్ స్టేషన్ భవనం ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు  వంగల పూడి అనిత గారు*
జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్వద్దప్రమాదాలనియంత్రణకు చర్యలు*రహదారి ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదు**జాతీయ రహదారిపై ఆక్రమణలు, అనధికార కట్టడాలు తొలగించాలి**బస్సులు వంటి భారీ వాహనాల ఫిట్నెస్ పరిశీలించాలి**బస్సులలో అగ్నిప్రమాదాల నివారణకు  భద్రతా ఏర్పాట్లు ఉండాలి* *జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ, దెందులూరు ఎమ్మెల్యే తో కలిసి అధికారులతో  కలెక్టర్ వెట్రిసెల్వి  సమీక్ష*
ఏలూరు జిల్లాలో పిజిఆర్ ఎస్ ద్వారా అందిన  అర్జీలు రీఓపెన్ కాకుండా నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని   జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర  భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మికి చెప్పారు.
కౌలు రైతులకు నిర్దేశించిన మేర రుణాలు అందించాలి*  *పిఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజన పధకంలో 10 వేల యూనిట్లకు రుణాలు అందించాలి  *బ్యాంకర్ల సమావేశంలో వార్షిక రుణా ప్రణాళిక లక్ష్యాల సాధనపై అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష*
ఆరోగ్య ప్రదాయినీ అని, పరిసరాల పరిశుభ్రత అనేది నిరంతర ప్రక్రియ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా భీమా చెక్కు పంపిణీ*4.68 లక్షల రూపాయలు భీమచెక్కును పాలసీదారుని భార్య నందిపాము సీతమ్మకు శుక్రవారం అందజేశారు.
Load More That is All