Ticker

6/recent/ticker-posts
జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, తదితరుల నుండి జిఎస్జి వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
హనుమాన్ జంక్షన్‌లో వినాయక విగ్రహ ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు*
సాయంత్రం 4.00 గంటలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (CEO) శ్రీమతి పి. జగదాంబ గారి సమక్షంలో జిల్లా పరిషత్ పరిధిలోని అన్ని విభాగాల పరిపాలన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఏలూరులో రూ. 2. 73 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన  మహిళా పోలీసుస్టేషన్ భవనంను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖా మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ...*
ఏలూరు జిల్లా పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితకు, పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్* ...
09/04/2026 ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు కలిదిండి మండలం పెదలంక గ్రామములో శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవములో మరియు పెదలంక PACS త్రి సభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవములో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకుని  తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి*.  *జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్.కె.హబీబ్ భాషా* ...
నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టవలసిన  మరమ్మత్తులు, పూడికతీత, తదితర పనులు కాల్వలు, చెరువుల వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు
ఏలూరులో అత్యా ధునిక హంగులతో నిర్మించిన  మహిళా పోలీస్ స్టేషన్ భవనం ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు  వంగల పూడి అనిత గారు*
పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర .డిమాండ్‌ ఆధారిత పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని, ఎరువులు, పురుగుమందుల వినియో గాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై ఆలోచన చేయాలని’ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మత్య్స పరిశ్రమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ‘మారుతున్న వాతావరణ పరిస్థితులు–సుస్థిర వరి వ్యవసాయం’పై సదస్సును ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కేంద్రంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సాగు చేసి అధిక దిగుబ డులు సాధిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నందున మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు
లింగపాలెం మండలం లింగపాలెం గ్రామం లో  లింగపాలెం మండల ఎమ్మార్వో నజిముల్లషా గారు రేషన్ షాపులను తనిఖీ చేశారు*
గన్నవరం మండలంసూరంపల్లి,గన్నవరంనియోజకవర్గఅభివృద్ధికి రూ. 386 కోట్ల బడ్జెట్ కేటాయింపు :   రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు**సూరంపల్లిలో 'ప్రజా దర్బార్' నిర్వహించి, ప్రజల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే*
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం... శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి భీమవరం కి చెందిన రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు లక్ష నూటపదహారు 100116 రూపాయలు విరాళంగా అందచేసినారు ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసినారు ధర్మకర్తల మండలి సభ్యులు u మీనాక్షి పాల్గొన్నారు..
ప్రతి రైతుకి అండగా ఉంటా చింతలపూడి ఎమ్మెల్యేఅకాల వర్షం లింగపాలెం మండలంలో పూర్తిగా పంట నష్టం వాటిల్లిందిచేతికొచ్చిన మొక్కజొన్న పంట వర్షం కారణంగా తడిచిపోవటం వల్ల ప్రతి రైతుకు నష్ట పరిహారం అందేలా తన వంతు కృషి చేస్తానని రైతులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు
రాష్ట్రమంతా వర్షపు నీటి సంరక్షణకు 100 రోజులు కార్యాచరణ ప్రణాళికలు అమలకు శ్రీకారం*.  *ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, భూగర్భ జలాలు స్థాయిని పెంచే బాధ్యత మనందరిపై ఉంది*.  *"నీటి భద్రత – సాగునీటి సంఘాలు బాధ్యత"  కార్యక్రమానికి శ్రీకారం*.  *రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి* ...
మదురై కోర్టు సంచలన తీర్పు....9 మంది పోలీసులకుఉరిశిక్ష..!!
లక్ష్యాన్ని మించి మార్కెట్ ఫీజు వసూలు చేసిన మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్*  *చింతలపూడి మార్కెట్ కమిటీ జిల్లాలోని 8.5 కోట్ల రూపాయలు మార్కెట్ ఫీజు వసూలు చేసి అగ్రస్థానాన్ని నిలిచిందని రోషన్ కుమార్ పాలకవర్గాన్ని అభినందించారు*
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి: బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు  52 మంది లబ్ధిదారులకు రూ. 29,40,986/- విలువైన CMRF చెక్కుల పంపిణీ
మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా దెందులూరు మండలం మేదినరావు పాలెం గ్రామంలో 680 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.**"ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా "మీ భూమి - మీ హక్కు కార్యక్రమం నిర్వహిస్తున్నాం - ఎలాంటి దెయ్యం బొమ్మలు లేకుండా ప్రభుత్వ రాజముద్రలతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను సగర్వంగా అందిస్తున్నాం": దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ వెల్లడి..**
రాష్ట్ర గవర్నరు శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ కు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం*.
Load More That is All