.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు శ్రీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసినారు. నేడు శ్రీ అమ్మవారి ఆలయం లో నిర్వహిస్తున్న " "మజ్జిగ చలి వేంద్రం" న కు లేటు: శ్రీ కొత్త త్రిమూర్తులు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ కొత్త తులసి రామ కృష్ణ గారు 100 లీటర్ల పెరుగు " "మజ్జిగ చలి వేంద్రం" న కు అందజేసినారు. ఈరోజు మధ్యాహ్నం గం 1.45 ని ల వరకు వచ్చిన ఆదాయం వివరములు. 1. దర్శనం : 35,100/-. 2.అన్నదానం: 3,231/- 3. ప్రసాదం వలన:42,950/ - 4.ఇతరటికెట్స్:69,236/- మొత్తము. : 1,50,517/- ఇట్లు: వి.హరి సూర్య ప్రకాష్ సహాయ కమీషనర్ & కార్యనిర్వాహణాధికారి మరియు శ్రీ దేవులపల్లి రవి శంకర్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్

